తెలంగాణలో మరో 4 లైన్ హైవే.. ఈ మార్గంలోనే, దూసుకెళ్లిపోవచ్చు

1 year ago 39
తెలంగాణలో మరో నాలుగు వరుసల రహదారి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. హుస్నాబాద్‌-కొత్తపల్లి రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. మొదటి దశగా ఈ రోడ్డు అభివృద్ధికి రూ.77.20కోట్లు మంజూరు చేస్తూ రోడ్లు, భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌ తాజాగా జీవో జారీ చేశారు. త్వరలోనే పనులు ప్రారంభం కానుండగా.. రహదారి నిర్మాణం పూర్తయితే పలు జిల్లాలకు వాహనదారులు ఎటువంటి ఆంటంకం లేకుండా దూసుకెళ్లిపోవచ్చు.
Read Entire Article