తెలంగాణలో పెరిగిన చలి.. రానున్న ఐదు రోజులు జాగ్రత్త

1 year ago 36
తెలంగాణలో చలిపులి పంజా విసురుతోంది. మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో చలి గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. చలి నుంచి రక్షణకు వెచ్చటి దుస్తులు ధరించాలని.. ఉదయం, రాత్రి వేళల్లో ప్రయాణాలు మానుకోవాలని సూచిస్తున్నారు.
Read Entire Article