తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ.. 17 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, 11 మంది వైస్ ఛైర్మన్లు

1 month ago 10
తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులకు.. ఆ పార్టీ భారీ శుభవార్త తెలిపింది. నామినేటెడ్ పోస్టుల భర్తీని కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్లను ప్రకటించింది. అదే సమయంలో 11 మంది వైస్ ఛైర్మన్లను నియమిస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయగా.. తాజాగా మరింత మందికి అవకాశం కల్పించింది. అయితే మిగిలిన పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.
Read Entire Article