'తెలంగాణలో నక్షా లేని 373 గ్రామాల్లో త్వరలోనే రీ-సర్వే': మంత్రి పొంగులేటి

2 months ago 17
2026-27 బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి సమీక్షించారు. నక్షా మ్యాప్‌లు లేని 373 గ్రామాల్లో అత్యాధునిక రోవర్లతో రీ-సర్వే చేపట్టాలని, రెవెన్యూ సేవల కోసం ప్రత్యేక పోర్టల్ రూపొందించాలని నిర్ణయించారు. మూడేళ్లలో అన్ని గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలు నిర్మించనున్నారు. అలాగే అంగన్‌వాడీల ఆధునీకరణ, స్కిల్స్ యూనివర్సిటీతో ఉపాధి కోర్సుల అనుసంధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు.
Read Entire Article