తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ ప్రాంతాల మీదుగానే, ఊహించనంత వేగంగా అభివృద్ధి

10 months ago 23
తెలంగాణలో వికారాబాద్ నుండి కృష్ణా వరకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో కొడంగల్ మీదుగా అలైన్‌మెంట్ మార్చడంతో స్థానిక ప్రజలు సంతోషంగా ఉన్నారు. దుద్యాల మండలంలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించడంతో రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.
Read Entire Article