తెలంగాణలో కొత్త పథకం.. 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' ఎలా ఇస్తారు..? రైతుల్లో ఎన్నో అనుమానాలు..!

1 year ago 17
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. జనవరి 26 నుంచి రైతు భరోసాతో పాటు భూమిలేని రైతు కూలీలకు కూడా సంవత్సరానికి రూ.12 వేలు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగా.. ప్రస్తుతం ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో అమలు చేయనున్న ఈ కొత్త పథకానికి లబ్ధిదారులను ఎలా గుర్తిస్తారు.. ఏ ప్రాతిపదికన అమలు చేస్తారన్నది సర్వత్ర చర్చ నడుస్తోంది.
Read Entire Article