తెలంగాణలో కాళేశ్వరం పుష్కరాలు.. నదీ జలాలు లేకుండా ఎలా..?

1 year ago 17
కాళేశ్వరంలో జరగనున్న సరస్వతీ పుష్కరాలకు గోదావరి నదిలో నీటి కొరత ఏర్పడింది. ఎండలు ఎక్కువగా ఉండటం, నది అడుగంటడంతో భక్తుల స్నానాలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. తాత్కాలిక అడ్డుకట్ట, ఎల్లంపల్లి నుండి నీటి విడుదల, బోర్లు వేయడం లేదా ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించడం వంటి ప్రత్యామ్నాయాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
Read Entire Article