తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, మే 18 నుంచి డేంజర్ బెల్స్

3 weeks ago 8
తెలంగాణలో వాతావరణం విచిత్రంగా మారింది. రానున్న 48 గంటల్లో పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ అయింది. అయితే మే 12 నుంచి 'హీట్ వేవ్ 3.0' ప్రారంభమై.. మే 18-22 మధ్య ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరే ప్రమాదం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. . మరోవైపు నైరుతి రుతుపవనాలు మే 15న అండమాన్‌ను, జూన్ 1న కేరళను తాకనున్నాయని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read Entire Article