తెలంగాణ సర్కార్ 4 కొత్త పథకాలు.. నేటి నుంచి ఫీల్డ్ సర్వే, ప్రజలకు కీలక సూచన

1 year ago 25
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా.. జనవరి 26 నుంచి మరో నాలుగు పథకాలను ప్రజలకు అందించనుంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు పథకాలను ఇవ్వనుంది. ఈ మేరకు పథకాలకు దరఖాస్తు చేసి వారికి నేటి నుంచి ఫీల్డ్ వెరిఫికేషన్ సర్వే జరగనుంది.
Read Entire Article