తెలంగాణ రైతులు ఎగిరిగంతేసే గుడ్‌న్యూస్.. అకౌంట్లలో డబ్బులు జమ.. మొబైల్స్ చెక్ చేసుకోండి..!

1 year ago 16
Rs 500 Per Quintal Fine Rice: తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎగిరిగంతేసే వార్త వినిపించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కల్లాల్లోకి చేరుతుండగా.. ఎక్కడికక్కడ కొనుగోలు ప్రక్రియ నడుస్తోంది. అయితే.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి సర్కార్.. సన్నవడ్లకు క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే.. శనివారం (నవంబర్ 16న) రోజున రైతులు అందాల్సిన బోనస్ డబ్బులకు చెందిన సుమారు కోటి రూపాయల చెక్కులపై పౌరసరఫరాల శాఖ సంతకాలు చేసింది. ఈ డబ్బులు 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమకానున్నాయి.
Read Entire Article