తెలంగాణ రైతులకు సర్కారు తీపి కబురు.. టన్ను రూ.20 వేలు, నేటి నుంచే అమలు

1 year ago 28
తెలంగాణలో ఆయిల్ పామ్ రైతులకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఆయిల్ పామ్ గెలల ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. టన్ను పామాయిల్ గెలల ధరను రూ.20,506గా నిర్ణయించినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. నేటి నుంచే పెరిగిన ధరలు అమలులోకి వస్తాయని తెలిపారు.
Read Entire Article