తెలంగాణ రైతులకు లోటు లేకుండా ఎరువులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

5 months ago 43
తెలంగాణ రైతులకు ఎరువుల సరఫరాపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు. రైతులకు ఎలాంటి లోటు లేకుండా సక్రమంగా ఎరువుల పంపిణీ చేసినట్లు వెల్లడించారు. రైతులకు అందించే ఎరువులపై కేంద్రం భారీగా సబ్సిడీ భరిస్తోందన్నారు. 2024-25లో రూ.1.77 లక్షల కోట్ల సబ్సిడీని కేంద్రం భరించినట్లు జేపీ నడ్డా వెల్లడించారు.
Read Entire Article