తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం..!

9 months ago 19
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను విస్తరించి, కోతల తర్వాత కూడా బీమా వర్తింపజేయాలని భావిస్తోంది. దాంతో పాటుగా పాడి, ఆక్వా రంగాలు కూడా చేర్చనున్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి దిగుబడులను అంచనా వేయడానికి, క్లెయిమ్‌లను త్వరగా చెల్లించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పంట నష్టపోయిన రైతులకు ఇది ఎంతో భరోసాను ఇస్తుంది.
Read Entire Article