తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు అంతా సిద్ధం.. తుది ఓటరు జాబితా విడుదల.. త్వరలో నోటిఫికేషన్!

4 months ago 14
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. ఎన్నికలు జరగునున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 52,43,023 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే అధికంగా ఉండటం విశేషం. కాగా, నిజామాబాద్ కార్పొరేషన్‌లో అత్యధికంగా ఓటర్లు ఉన్నారు. రిజర్వేషన్ల ఖరారు పుర్తయ్యాక.. త్వరలోనే తెలంగాణ మున్సిపల్ పోరుకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read Entire Article