తెలంగాణ మహిళలకు తీపికబురు.. అకౌంట్లలో డబ్బులు జమ.. రూ.30.70 కోట్లు విడుదల

1 year ago 25
తెలంగాణ మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు వినిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి.. సంవత్సరం పూర్తవుతున్న వేళ రేవంత్ రెడ్డి సర్కార్ స్వయం సహాయక సంఘాల మహిళలకు అదిరిపోయే వార్త వినిపించింది. ఏళ తరబడి పెండింగ్‌లో పెట్టిన వడ్డీ పైసలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. ఫిబ్రవరి, మార్చి నెలల మిత్తీ పైసలకు గానూ.. మొత్తంగా రూ.30.70 కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ డబ్బులు ఆయా సంఘాల ఖాతాల్లోకి త్వరలోనే జమ కానున్నాయి.
Read Entire Article