తెలంగాణ మహిళలకు తీపి కబురు.. జూన్ 2 నుంచి కొత్త పథకం, సబ్సిడీతో యూనిట్లు

3 weeks ago 8
తెలంగాణ గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారత కోసం రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) జూన్ 2 నుంచి కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. ఇందులో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు పొట్టేళ్ల యూనిట్లు, గొర్రెలు, మేకలు, నాటుకోళ్లు, ఈము పక్షుల పెంపకంపై పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం ద్వారా శిక్షణ ఇప్పించనున్నారు. లబ్ధిదారులకు బ్యాంకు లింకేజీలు, రివాల్వింగ్ ఫండ్లు, సబ్సిడీల ద్వారా ఆర్థిక సాయం అందుతుంది. ఈ మేరకు సెర్ప్‌ సీఈవో దివ్యా దేవరాజన్, వర్సిటీ రిజిస్ట్రార్ ఒప్పందంపై సంతకాలు చేశారు.
Read Entire Article