తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మంత్రి కొండా సురేఖ స్థానంలో వివేక్‌కు ఆ బాధ్యతలు..

1 year ago 43
తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం భారీ మార్పులు చేపట్టింది. 33 మంది ఐఏఎస్ అధికారులు, ముగ్గురు ఐఎఫ్‌ఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులను మారుస్తూ, వివేక్ వెంకటస్వామిని మెదక్ జిల్లాకు నియమించారు. హైదరాబాద్‌లో 249 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ, 88 మంది కానిస్టేబుళ్లకు ఎస్ఐలుగా పదోన్నతులు కల్పించారు. ఈ చర్యలు పాలన, శాంతిభద్రతల పరిరక్షణను బలోపేతం చేస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
Read Entire Article