తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒకొక్కరికి రూ.లక్ష సాయం..

11 months ago 19
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. రైతులు, మహిళలు, విద్యార్థులకు ఇలా అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తోంది. దీనిలో భాగంగానే.. 'రాజీవ్ సివిల్ అభయహస్తం' పథకంలో భాగంగా సివిల్స్-2025 మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన 178 మంది అభ్యర్థులకు చెక్కులు అందజేశారు. ఒక్కో విద్యార్థికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ పథకం ద్వారా ఎక్కువమంది యువత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ప్రభుత్వం ఆశిస్తోంది.
Read Entire Article