తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక.. మరో మూడ్రోజులు జాగ్రత్త

1 year ago 30
తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉదయం, సాయంత్రం వేళల్లో చలికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నారు. రానున్న మూడ్రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read Entire Article