తెలంగాణ పోలీసుల స్పెషల్ ఆపరేషన్.. పులివెందుల YCP నేతల అధీనంలోని కార్లు స్వాధీనం..!

1 year ago 30
కడప జిల్లా పులివెందుల వైసీపీ నేతల అధీనంలోని తెలంగాణ వ్యక్తికి చెందిన కార్లను ఎట్టకేలకు పోలీసులు విడిపించారు. సంగారెడ్డికి చెందిన సతీష్ కుమార్ అనే వ్యక్తి నుంచి వైసీపీ నేతలు కార్లను అద్దెకు తీసుకొని మోసం చేశారు. దీంతో రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు.. కడప పోలీసుల సహకారంతో ఆయా కార్లను స్వాధీనం చేసుకొని బాధితుడికి అప్పగించారు.
Read Entire Article