తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో విడతలో 394 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం

5 months ago 16
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. కాగా, మొత్తం 12,723 పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే మూడో విడతలో 394 సర్పంచ్.. 7,916 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 3,752 స్థానాలకు మొత్తం 12,640 మంది అభ్యర్థులు సర్పంచ్ రేసులో నిలిచారు. కాగా, తొలి విడతలో కూడా 395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. రెండో విడతలో 414 మంది సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Read Entire Article