తిరుమలలో రికార్డు స్థాయిలో శ్రీవారి భక్తులకు దర్శనం.. ఒక్కరోజులో ఎంతమందంటే

1 year ago 22
Tirumala Record Number Of Devotees Darshan: తిరుమలలో గురువారం రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమన్వయంతో ఇది సాధ్యమైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, క్యూలైన్లలో సౌకర్యాలను ఆయన పరిశీలించారు. ఇదిలా ఉండగా, చిత్తూరు జిల్లాలోని కలిగిరి కొండపై ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో మే 23 నుండి 28 వరకు జీర్ణోద్ధరణ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Read Entire Article