తిరుమలలో ముగిసిన బ్రహ్మోత్సవాలు.. హుండీ కానుకల ద్వారా ఆదాయం ఎంతంటే?

1 year ago 36
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ధ్వజావరోహణం కార్యక్రమంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా తిరుమల బ్రహ్మోత్సవాల విశేషాలను టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఎంత మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.. ఎంత మంది తలనీలాలు సమర్పించుకున్నారు.. లడ్డూల విక్రయం.. అన్నదానం వివరాలను పంచుకున్నారు. అన్ని శాఖల సమన్వయంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో తెలిపారు.
Read Entire Article