తిరుమలలో భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. ఆ సమస్యకు చెక్, స్వయంగా రంగంలోకి దిగిన ఏఈవో!

1 year ago 37
Ttd Aeo Venkaiah Chowdary Inspection Anna Prasadam: తిరుమలలో అన్నప్రసాదంపై టీటీడీ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు అన్నప్రసాదం నాణ్యతపై ఫోకస్ పెట్టారు.. స్వయంగా టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి రంగంలోకి దిగారు. ఏఈవో అన్న ప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆయన స్వయంగా అన్నప్రసాదాన్ని తిని రుచి చూశారు.. భక్తులతో మాట్లాడారు. తిరుమలలో అన్నప్రసాదం రుచి బావుందని పలువురు భక్తులు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి ఆనందంతో చెప్పారు.
Read Entire Article