తిరుమలలో భక్తుల కోసం కంప్లైంట్ బుక్.. సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు: ఏపీ మంత్రి

1 year ago 27
Anam Ramanarayana Reddy On Tirumala Complaint Book: తిరుమల శ్రీవారిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. తిరుమలలో ఎలాంటి వివాదం లేకుండా సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించేలా టీటీడీ చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రసాదాల తయారీ ఉన్నతంగా, నాణ్యతగా ఉన్నాయని.. పాలకమండలి చాలా బాగా పనిచేస్తుందని భక్తుల నుంచి ప్రశంసలు వస్తున్నాయన్నారు. అలాగే తిరుమలలో కంప్లైంట్ బుక్‌కు సంబంధించి మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article