తిరుమలలో ఖాళీ మద్యం సీసాల ఘటన వెనుక రాజకీయ నేత.! పోలీసుల కేసు నమోదు..

6 months ago 19
తిరుమలలో పదుల సంఖ్యలో ఖాళీ మద్యం సీసాలు లభించడం ఇటీవల కలకలం రేపిన సంగతి తెలిసిందే. మద్యం, మాంసంపై తిరుమలలో నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. అయితే పదుల సంఖ్యలో ఖాళీ మద్యం సీసాలు దొరకడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. టీటీడీ కూడా స్పందించింది. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో కీలక విషయాలు గుర్తించినట్లు సమాచారం. తిరుమలలో ఖాళీ మద్యం సీసాల ఘటన వెనుక ఓ వైసీపీ నేతతో పాటుగా ఇద్దరు మీడియా ప్రతినిధుల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Read Entire Article