తిరుమలలో కొనసాగుతోన్న రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటలు

1 year ago 25
వరుసగా మూడు రోజుల సెలవులు.. ఏపీలో ఇంటర్ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గురువారం నుంచి భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం హోలీ హాలీడే.. శని, ఆదివారాలు కావడంతో కొండపై రద్దీ కొనసాగుతోంది. మరోవైపు, వీఐపీ టోకెన్ల పేరుతో ఓ భక్తురాలని ఇద్దరు దళారులు మోసం చేసి ఏకంగా రూ.2.50 లక్షలు కొట్టేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు.
Read Entire Article