తిరుమలలో కుండపోత వర్షం.. రాష్ట్రంలో 3 రోజల పాటు వానలు.. ఆ 3జిల్లాలకు రెడ్ అలర్ట్

8 months ago 21
ఆంధ్రప్రదేశ్‌లో ద్రోణి ప్రభావంతో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉండగా శనివారం తిరుమలలో కుండపోత వర్షం కురిసింది. ఏకంగా 12 సెం.మీ వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అలానే విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Read Entire Article