తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్‌ సతీమణి అన్నా లెజినోవా.. స్వామివారి సుప్రభాత సేవలో

1 year ago 20
Anna Lezhneva Tirumala Temple Darshan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం నుండి బయటపడటంతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం క్షేత్ర సంప్రదాయం ప్రకారం శ్రీభూవరాహస్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం కళ్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించారు. అన్నా లెజినోవా ఇతర మతానికి చెందిన వ్యక్తి కావడంతో డిక్లరేషన్ పై సంతకం చేశారు. ఆమె గాయత్రీ నిలయంలో రాత్రి బస చేశారు. సోమవారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నారు.
Read Entire Article