తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్

1 year ago 21
తిరుమల శ్రీవారిని ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్ (సౌత్ ఇండియా) సిలాయి జాకి దర్శించుకున్నారు. తిరుమల అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. మరోవైపు హోం మంత్రి వంగలపూడి అనిత, .ప్రభుత్వ విప్ శ్రీధర్, నటి నిరోషా వేర్వురుగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకుని.. తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.
Read Entire Article