తిరుమల శ్రీవారికి హైదరాబాద్ భక్తుడి భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో, ఎంతంటే!

1 year ago 22
Tirumala M Janardhan Donates Rs 10 Lakhs: తిరుమల శ్రీవారికి హైదరాబాద్‌కు చెందిన భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు. సాయి రాఘవేంద్ర కన్స్‌ట్రక్షన్స్ అధినేత ఎం జనార్థన్ దంపతులు ఈ మేరకు విరాళానికి సంబంధించిన చెక్కును టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చేతికి అందజేశారు. తిరుమల శ్రీవారికి భక్తులు తమకు తోచిన విధంగా విరాళాలను అందజేస్తుంటారు. మరోవైపు వైకుంఠద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలలో శ్రీవారి చక్రస్నాన మోహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
Read Entire Article