తిరుమల శ్రీవారికి హర్యానా భక్తుడి భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో, ఎంతంటే!

1 year ago 23
Tirumala Vineet Arora Donates Rs 1 Crore 1 Lakh: తిరుమల శ్రీవారికి ప్రతి రోజూ భక్తులు కానుకల్ని, విరాళాలను అందిస్తుంటారు. తమకు తోచిన విధంగా డబ్బులు, బంగారం, ఇతర వస్తువుల రూపంలో టీటీడీకి అందిస్తారు. అలాగే టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులకు కూడా డబ్బుల్ని ఇస్తుంటారు కొందరు భక్తులు. తాజాగా హర్యానాకు చెందిన భక్తులు శ్రీవారికి భారీ విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు చెక్కును టీటీడీకి అందజేశారు.
Read Entire Article