తిరుమల శ్రీవారికి మరో భారీ విరాళం.. చెన్నై భక్తుడు పెద్ద మనసుతో, కొండపై పరిశుభ్రత కోసం

1 year ago 37
TTD Lorry Worth Of Rs 8 Lakh Donation: తిరుమల శ్రీవారికి మరో భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు. చెన్నైకు చెందిన ట్రేటికొ ఇంజనీరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీకి లారీని అందజేసింది. ఆలయం ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం లారీని టీటీడీకి అందజేశారు. ఇటు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగింది.. ప్రస్తుతం సర్వ దర్శనం భక్తులకు 12 గంటల్లో దర్శనం పూర్తవుతోంది. టీటీడీ రద్దీని పర్యవేక్షిస్తోంది.
Read Entire Article