తిరుమల శ్రీవారికి కొప్పెర వంశీయుల కానుక.. ప్రతి ఏటా ఇదో ఆనవాయితీ, తయారీకి 20 రోజులు

9 months ago 16
Tirumala 70 Kgs Koppera Hundi Donated: తిరుమల శ్రీవారి ఆలయానికి కొప్పెర వంశీయులు 70 కిలోల బరువున్న కొప్పెర హుండీని అందించారు. 1821 నుంచి వంశపారంపర్యంగా ఈ సేవ చేస్తున్నారు. ప్రతి ఏటా వీరు కొప్పెర హుండీని కానుకగా అందించడం ఆనవాయితీా వస్తోంది. టీటీడీ రవాణా విభాగం ఆయుధపూజ ఘనంగా నిర్వహించింది. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబర్ 17 నుండి 19 వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి.
Read Entire Article