తిరుమల శ్రీవారికి కాసుల వర్షం.. ఒక్క నెలలో ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా!

1 year ago 57
Tirumala Rs 106 Crore Income: తిరుమలలో మే నెలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది, దాదాపు పదేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో 23 లక్షల మందికి పైగా శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగి 106 కోట్లు దాటింది. వేసవి సెలవులు, టీటీడీ తీసుకున్న ప్రత్యేక చర్యలే దీనికి కారణం. అంతేకాదు, గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు కూడా వైభవంగా ప్రారంభమయ్యాయి! ఈ ఉత్సవాల్లో ఎలాంటి విశేషాలు ఉన్నాయో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.
Read Entire Article