తిరుమల శ్రీవారికి కర్ణాటక భక్తుడి భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో, ఎంతంటే!

1 year ago 16
Tirumala Sri Srinivasa Construction Rs 1.23 Crore Donation: తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు దేశ, విదేశాల నుంచి కొండకు వస్తారు. కొందరు భక్తులు తమ మొక్కులు చెల్లించుకుని కానుకల్ని, విరాళాలను అందజేస్తారు. కొందరు కానుకల్ని హుండీల్లో వేస్తారు.. మరికొందరు భక్తులు శ్రీవారికి విరాళాలను అందిస్తుంటారు. తాజాగా మరో ఇద్దరు భక్తులు తిరుమల శ్రీవారికి భారీ విరాళాలను అందజేశారు. ఏకంగా రూ.కోటి 33 లక్షల విరాళాలు ఇచ్చారు.
Read Entire Article