తిరుమల శ్రీవారి సేవలో నాగ చైతన్య, శోభిత జంట

11 months ago 29
తిరుమల శ్రీవారిని హీరో నాగచైతన్య, ఆయన సతీమణి శోభిత దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. భార్య శోభిత చేయి విడవకుండా హీరో చైతూ నడిచారు. దర్శనం అనంతరం నాగచైతన్య, శోభిత ఆలయ నుంచి బయటకు రాగా.. చూడటానికి భక్తులు ఎగబడ్డారు.
Read Entire Article