తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు

11 months ago 22
తిరుమల శ్రీవారిని సినీ నటులు సుహాస్, అశ్విన్ బాబు, ఆది సాయికుమార్, సంగీత దర్శకుడు థమన్, డ్రమ్స్ శివమణి దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయం బయట వారితో ఫోటోలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు.
Read Entire Article