తిరుమల శ్రీవారి సేవలో కొడాలి నాని.. ఏంటి ఇలా అయ్యారు

9 months ago 27
మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని.. తిరుమలలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారికి కొడాలి నాని తలనీలాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకొన్నారు‌. వీఐపీ దర్శన సమయంలో మాజీ మంత్రులు ఇద్దరూ కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. కొడాలి నాని చాలా రోజుల తర్వాత కనిపించారు.. ఆయన చూడటానికి చాలా సన్నగా ఉన్నారు.
Read Entire Article