తిరుమల శ్రీవారి సేవలో ఐశ్వర్య రజనీకాంత్

1 year ago 30
తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ దర్శకురాలు ఐశ్వర్యా రజనీకాంత్‌ దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆమె స్వామివారిని సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
Read Entire Article