తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం.. భక్తులు ఆలోగా తిరుమలకు చేరుకోవాలి: టీటీడీ

7 months ago 23
Tirumala Vaikunta Dwara Darshan Review: వైకుంఠ ద్వార దర్శనాలకు ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసింది. సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తూ, 90 శాతం సమయం కేటాయించారు. 27 రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు నమోదు చేసుకున్నారు. అన్నప్రసాదాలు, తాగునీరు, భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉంటాయి. ఏఐ టెక్నాలజీతో క్యూలైన్ల నిర్వహణ, సిబ్బందికి నిబద్ధతతో సేవలు అందించాలని సూచనలు చేశారు. తిరుచానూరు ఆలయానికి వెండి కాసుల హారం విరాళంగా అందింది.
Read Entire Article