తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. కేఎంఎఫ్‌ సంచలన నిర్ణయం.. జీపీఎస్‌తో ట్రాకింగ్

1 year ago 43
Tirumala Nandini Ghee Vehicles GPS System: తిరుమల లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీపై వివాదం రేగిన సంగతి తెలిసందే. దీంతో తిరుమలకు పంపే నందిని ఆవు నెయ్యి విషయంలో.. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్యాంకర్లకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల మార్గమధ్యలో ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు. నెల రోజుల క్రితమే టీటీడీకి నెయ్యి సరఫరాను పునరుద్ధరించామని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తెలిపింది.
Read Entire Article