తిరుమల శ్రీవారి మహిళా భక్తులకు శుభవార్త.. ఆగస్టు 8 నుంచి టీటీడీ ఉచితంగా, వివరాలివే

10 months ago 15
Tirumala TTD Sowbhagyam August 08: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పలు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె. శ్యామలరావు కలిసి ఈ కార్యక్రమాలను ఆవిష్కరించారు. విద్యార్థుల కోసం సద్గమయ, మహిళల కోసం సౌభాగ్యం వంటి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా, టీటీడీ ఈవో పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా తెరిచి డబ్బులు అడుగుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరించింది.
Read Entire Article