తిరుమల శ్రీవారి భక్తుల్ని హెచ్చరించిన టీటీడీ.. ఈయనతో జాగ్రత్తగా ఉండండి

1 year ago 23
Tirumala Darshan TTD Alerts Devotees: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరించింది. మద్దెల దీపు బాబు అనే వ్యక్తి నకిలీ దర్శన టికెట్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నాడని, అతడిని నమ్మి మోసపోవద్దని సూచించింది. టీటీడీ ఛైర్మన్ కళ్యాణ కట్టలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచాలని ఆదేశించారు. న్యూఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 11 నుంచి 19 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.
Read Entire Article