తిరుమల శ్రీవారి భక్తులు వాళ్లకు డబ్బులు ఇవ్వొద్దు.. హెచ్చరించిన టీటీడీ

6 months ago 19
TTD Urges Devotees On Donations: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్రమత్తత సూచనలు జారీ చేసింది. Global Hindu Heritage Foundation, savetemples.org వంటి సంస్థల పేరుతో మోసపూరితంగా విరాళాలు సేకరిస్తున్నారని, భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఛైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు. భక్తులకు కొన్ని కీలక సూచనలు కూడా చేశారు. మరోవైపు తిరుచానూరులో పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కల్పవృక్ష, సింహ వాహనాలపై పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
Read Entire Article