తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. వసతి గదుల ధరలు తగ్గింపు, కీలక ప్రకటన

9 months ago 20
TTD Reduced Gst On Tirumala Rooms Soon: తిరుమలలో అద్దె గదులపై జీఎస్టీని తగ్గిస్తున్నట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ప్రకటించారు. కేంద్రం సేవలపై జీఎస్టీ తగ్గించడంతో భక్తులకు అద్దెలు తగ్గుతాయి. మూడు నెలల ముందు శ్రీవారి సేవలు, దర్శన టికెట్ల జారీ విధానాన్ని పునఃపరిశీలించనున్నారు. బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీవారి 'భాగ్‌సవారి' ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అనంతాళ్వారుల భక్తిని పరీక్షించేందుకు స్వామివారు మానవ రూపంలో వచ్చి, తిరిగి ఆలయంలోకి ప్రవేశించే పురాణ ప్రాశస్త్యాన్ని ఈ ఉత్సవం గుర్తుచేస్తుంది.
Read Entire Article