తిరుమల శ్రీవారి భక్తులకు రెండ్రోజులు అద్భుత అవకాశం.. ఉచితంగానే, వాళ్లకు అనుమతి లేదు

1 year ago 17
Tirumala Devotees Tumburu Theertha Mukkoti: తిరుమలలో ఇవాళ, ఏప్రిల్ 12న శ్రీ తుంబురు తీర్థ ముక్కోటిని ఘనంగా నిర్వహిస్తున్నారు.. ఈ మేరకు భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. అయితే టీటీడీ కొందరి భక్తుల్ని మాత్రం అక్కడికి అనుమతించదు.. ఉదయం 05 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు మాత్రమే ఉంటుంది. ఇటు ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.
Read Entire Article