తిరుమల శ్రీవారి భక్తులకు తీపికబురు.. ఉచితంగా శ్రీవారి దర్శన టికెట్లు, పూర్తి వివరాలివే

1 year ago 25
TTD Starts Tirumala Darshan SSD Tokens: తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల 10న ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు ముగిశాయి. ఆదివారం అర్ధరాత్రి ఏకాంతసేవతో వైకుంఠ ద్వారాలను మూసివేశారు. సోమవారం వేకువజాము సుప్రభాతసేవ నుంచి యథావిధిగా సాధారణ దర్శనాలు ప్రారంభం అయ్యాయి. అంతేకాదు నేటి నుంచి తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, అలిపిరి లింక్‌ బస్టాండ్‌ దగ్గర ఎస్‌ఎస్‌డీ టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని చెబుతోంది టీటీడీ.
Read Entire Article