తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నెల రోజులు కోనేరు బంద్..

10 months ago 36
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో శ్రీవారి కోనేరు నెల రోజుల పాటు మూసివేయనున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో మరమ్మత్తులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో జూలై 20 నుంచి ఆగస్ట్ 19వ తేదీ వరకూ తిరుమల శ్రీవారి పుష్కరిణిలో మరమ్మత్తులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలరోజులు కోనేట్లోకి భక్తులను అనుమతించమని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే ఈ నెలరోజులు పుష్కరిణి హారతి కార్యక్రమం కూడా ఉండదని తెలిపింది.
Read Entire Article