తిరుమల శ్రీవారి ఆలయ సిబ్బందికి టీడీపీ ఎంపీ, మహిళా ఎమ్మెల్యే బహుమానం

1 year ago 35
Vemireddy Clothes Gifted To Tirumala Temple Staff: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి సేవలో పాల్గొంటున్న దాదాపు 4000 వేలమంది తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు, సిబ్బందికి ఎంపీ వేమిరెడ్డి దంపతులు వస్త్ర దానం చేశారు. టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్‌ ఈవో వెంకయ్య చౌదరి చేతులమీదుగా టీటీడీ స్టాఫ్‌, వాహన బేరర్స్‌, అర్చకులు, లడ్డూ పోటు వర్కర్స్‌, కల్యాణకట్టలో విధులు నిర్వహించే సిబ్బంది, అలాగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్న ఇతర విభాగాల సిబ్బందికి వస్త్ర బహుకరణ చేశారు. గత 5 సంవత్సరాలుగా టీటీడీ ఉద్యోగులకు నిర్వహిస్తున్న ఈ వస్త్ర బహుకరణ, స్వామివారికి సేవలు చేసే వారికి సేవ చేస్తున్నారు.
Read Entire Article